Friday, June 9, 2017

నీతి శ్లోకం


నీతి శ్లోకం




సాహితీమిత్రులారా!




విశాఖదత్తుని మృచ్ఛకటికంలోని
సూక్తి చూడండి-


నిస్తేజాః పరిభూయతే పరిభవాన్నిర్వేద మాపద్యతే
నిర్విణ్ణ శ్శుచమేతి శోక పిహితః బుద్ధ్యాపరిత్యద్యతే
నిర్బద్ధిః క్షయమేతి

తేజములే్నివారు సంఘముచే అవమానింపబడుదురు
అవమానము వలన దుఃఖము కలుగును. దుఃఖముతో
దిగులు పడును. దిగులువలన బుద్ధి మందగిస్తుంది
బుద్ధిహీనుడు నశించును - అని భావం.

No comments:

Post a Comment