తిరుప్పావై - లో ఏముంది?
సాహితీమిత్రులారా!
30 పాశురాల తిరుప్పావైలో ఏముంది?
ధర్మసంస్థాపనార్థమై శ్రీకృష్ణపరమాత్మ ఈ భూమి మీద అవతరించి అర్జునుడిని మిషగా పెట్టి ఉపనిషత్ సారమైన భగవద్గీతను మనకు అనుగ్రహించాడు. అటుపై కొంతకాలానికి అవతారపరిసమాప్తి చేసి వైకుంఠానికి వెళ్లిపోయినా, భూలోకవాసుల మూఢత్వాన్ని గురించిన చింతమాత్రం స్వామికి అలానే ఉండిపోయింది. తన భర్త చింత చూసిన అమ్మవారు ఆనాడు స్వామి ఉపదేశించిన గీతాసారాన్ని భూలోకవాసులు ఆచరణలో పెట్టేలా చేయాలని సంకల్పించింది. అందుకోసమని తానే స్వయంగా ఈ భూమి మీద గోదాదేవి అన్నపేరుతో అయోనిజగా అవతరించింది. తిరుప్పావై అనే దివ్యప్రబంధాన్ని మనకు ప్రసాదించింది. 30 పాశురాల ఆ తిరుప్పావైలో ఏముందో ఈరోజు చెప్పుకుందాం.
Rajan PTSK గారికి ధన్యవాదాలు
No comments:
Post a Comment