బలి చక్రవర్తి భవనంలో రావణబ్రహ్మ
సాహితీమిత్రులారా!
శ్రీమహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తి తల మీద పాదం ఉంచి, అతడిని రసాతలానికి పంపించివేశాడు. బలి సత్యసంధతకు మెచ్చి, రాబోయే మన్వంతరంలో అతనికి ఇంద్రత్వం కూడా ప్రసాదించాడు. అలా రసాతలంలో ఉండిపోయిన బలిచక్రవర్తిని, అనుకోకుండా కలుస్తాడు రావణుడు. అప్పుడు ఏం జరిగింది. రావణుడు ఎలా భంగపాటు చెందాడు, అన్న విషయాలకు సంబంధించిన కథ ఒకటి మనకు రామాయణం ఉత్తరకాండలో వస్తుంది. ఇక కథ వినండి-
రాజన్ పి.టి.ఎస్.కె గారికి ధన్యవాదాలు
No comments:
Post a Comment