మనుస్మృతిలో ఏముంది? హిందూమతంలో అస్పృశ్యత, సతీసహగమనం ఉన్నాయా?
సాహితీమిత్రులారా!
మనుస్మృతి మీద జరిగినన్ని వాదోపవాదాలు మరే గ్రంథం మీదా జరగలేదు. ఇంతటి వివాదాస్పదమైన గ్రంథం ఇంకొకటి లేదు. ఇప్పటికీ ఎక్కడో ఒకచోట ఈ గ్రంథం గురించిన చర్చ నడుస్తూనే ఉంటుంది. అసలు ఈ మనుస్మృతికి ఈ కాలపు సమాజానికీ సంబంధం ఉందా? మనువు స్త్రీల గురించి, శూద్రుల గురించి ఏం చెప్పాడు? అలానే మన హిందూ మతంలో అస్పృశ్యత, సతీసహగమనం లాంటివి ఉన్నాయా? మొదలైన విషయాలను ఈరోజు తెలుసుకుందాం.
Rajan PTSK గారికి ధన్యవాదాలు
No comments:
Post a Comment