కాశీమజిలీ కథలు 3 - అగస్త్యుడు చెప్పిన శివశర్మ కథ
సాహితీమిత్రులారా!
క్రితం భాగంలో మనం వింధ్యపర్వత గర్వాన్ని అణచి, లోకాలను కాపాడిన అగస్త్యులవారి కథను చెప్పుకున్నాం. ఆ తరువాత అగస్త్యులవారు భార్యా సమేతంగా దక్షిణదేశ పుణ్యక్షేత్ర సందర్శన చేస్తూ శ్రీశైలం వెళ్ళడం, అక్కడ లోపాముద్రాదేవి… శిఖర దర్శనమాత్రం చేత ముక్తినిచ్చే శ్రీశైలం కన్నా, మరణిస్తేనే ముక్తినిచ్చే కాశీ ఏవిధంగా గొప్పదని అడగడం. అందుకు అగస్త్యులవారు కాశీ గొప్పతనాన్ని తెలియజేసే శివశర్మ కథ చెప్పడానికి సిద్ధమవడం వరకూ కథ చెప్పుకున్నాం. ఇప్పుడు అగస్త్యుల వారు చెప్పిన శివశర్మ కథలోకి ప్రవేశిద్దాం.
రాజన్ పి.టి.యస్.కె గారికి ధన్యవాదాలు
No comments:
Post a Comment