సప్త చిరంజీవులు ఎవరు? ఎక్కడ ఉంటారు
సాహితీమిత్రులారా!
అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః
కృపః పరుశరామశ్చ సప్తైతే చిరంజీవినః
అశ్వత్థామ, బలి చక్రవర్తి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృపుడు, పరశురాముడు ఈ ఏడుగురినీ సప్త చిరంజీవులంటారు. ఈ సప్త చిరంజీవులతో పాటూ మార్కండేయుని కూడా కలిపి నిత్యం స్మరించుకునేవారు సర్వవ్యాధులనుండీ రక్షణ కలిగి, అపమృత్యు భయంలేకుండా, నిండు నూరేళ్ళూ జీవిస్తారన్నది పెద్దలు చెప్పిన మాట. చిరంజీవి అంటే చిరకాలం పాటూ జీవించేవాడు అని అర్థం. మనం ఈరోజు ఆ చిరంజీవులందరి కోసం సంగ్రహంగా చెప్పుకుందాం.
Rajan PTSKగారికి ధన్యవాదాలు
No comments:
Post a Comment