Wednesday, August 31, 2022

ఆముక్తమాల్యదలోని కథేమిటి?

 ఆముక్తమాల్యదలోని కథేమిటి?




సాహితీమిత్రులారా!

ఆముక్తమాల్యద కావ్యాన్ని రచించింది సాహితీసమరాంగణ సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు. శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు రాయలవారికి కలలో కనబడి, తనపై తెలుగులో ఒక కావ్యం వ్రాయమని కోరాడు. అలా భగవంతుని ఆదేశంతో వ్రాయబడిన కావ్యమే ఈ ఆముక్తమాల్యద. ఆముక్తమాల్యద అంటే తాను ధరించిన పూమాలను భగవంతునికి సమర్పించినది అని అర్థం. అంటే ఇది గోదాదేవి కథన్న మాట. గోదాదేవి కథతో పాటు ఇందులో ఇంకా ఖాండిక్య, కేశిధ్వజుల కథ, యమునాచార్యుని కథ, మాలదాసరి కథ వంటి కొన్ని ఉపకథలు కూడా ఉన్నాయి. తన ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల ప్రతిభకు ఏమాత్రం తీసిపోకుండా అద్భుతమైన రీతిలో ఈ కావ్యాన్ని రచించారు రాయలవారు. ఇక మనం ఆముక్తమాల్యద కథలోకి వెళదాం.

రాజన్ పి.టి.యస్.కె. గారికి ధన్యవాదాలు

No comments:

Post a Comment