Wednesday, August 17, 2022

మిహిరకులుడు - భారతదేశంలో అత్యంత క్రూరుడైన పరిపాలకుని చరిత్ర

 మిహిరకులుడు - భారతదేశంలో 

అత్యంత క్రూరుడైన పరిపాలకుని చరిత్ర




సాహితీమిత్రులారా!

పాశ్చాత్యుల కళ్ళతో భారతీయచరిత్రను చూడక తప్పనిదిగా 

మన విద్యావిధానం తయారైనదనీ, 

అందువల్ల మన అసలు చరిత్ర మరుగున పడిపోతుందనీ, 

భావించిన విశ్వనాథ సత్యనారాయణగారు 

పురాణవైరగ్రంథమాల, కాశ్మీరరాజవంశ చరిత్ర, 

నేపాళరాజవంశ చరిత్ర అనే విభాగాలలో 

ఎన్నో చారిత్రక నవలలు వ్రాశారు. 

ఆ కోవలోనిదే ఈ “మిహిరకులుడు”. ఆస్వాదించండి-





అజగవ యూటూబ్ ఛానల్ వారి సౌజన్యంతో

No comments:

Post a Comment