Thursday, September 29, 2016

సాహితీనందనానికి ఎఱ్ఱాప్రెగ్గడ సాహితీ పురస్కారం


సాహితీనందనానికి ఎఱ్ఱాప్రెగ్గడ సాహితీ పురస్కారం 


సాహితీమిత్రులారా!

గురజాడవారి 154వ జయంతి మరియు
గుఱ్ఱం జాషువాగారి 121వ జయంతి సందర్భముగా
మహతి సాహితిసాంస్కృతిక, ధార్మికసేవా సంస్థ,
కందుకూరు (ప్రకాశం జిల్లా) వారు
ఎఱ్ఱాప్రెగ్గడ సాహితీ పురస్కారము ప్రటించారు
ఈ పురస్కారం
1. ప్రముఖకవి వేదగిరి వేంకట నరసింహరాయ శర్మ గారికి,
2. ప్రకాశంజిల్లా రచయితల సమాఖ్య అధ్యక్షులు
     డా. నూనె అంకమరావుగారికి,
3. ప్రముఖ సాహితీ సేవకులు 
    అలంకారం వేంకట రమణరాజు(నాకు)
     ఈ పురస్కారం ప్రకటించారు
ఈ పురస్కారం
26-09-2016 సోమవారం సా. 5 గం.  
"సాహితీనందనం", "చిత్రకవితా ప్రపంచం" బ్లాగులను
నిర్వహిస్తున్నందుకు
సాహితీసేవకులుగా గుర్తించి
ఎఱ్ఱాప్రెగ్గడ సాహితీ పురస్కారాన్ని
ఏ.వి.రమణరాజు(నా)కు అందించారు.
ఈ పురస్కారమందించిన
మహతి సేవకులు తన్నీరు బాలాజీగారికి
హృదయపూర్వక ధన్యవాదాలు.

కొన్ని ఛాయాచిత్రాలు చూడండి



No comments:

Post a Comment