Tuesday, March 28, 2017

యరలవ మదనస యనుచును


యరలవ మదనస యనుచును



సాహితీమిత్రులారా!


గుండ్రని దస్తూరికై మనవారు
ఈ పద్యాన్ని పిల్లలచే వ్రాయించేవారు-

యరలవ మదనస యనుచును
బరువడి నీ యక్షరముల భయనయతతులన్
నిరతమును వ్రాయనేర్చిన
వరకరుణా వానివ్రాలు వట్రువ లమరున్

ఈ పద్యం ప్రతిరోజూ వ్రాయడం వలన
అక్షరాలు గుండ్రంగా వ్రాయగలరట
ఇది సరైన పద్దతే ఇది వాస్తవమే
ఇందులోని అక్షరాలన్నీ
చేయి బాగా తిరుగుటకు పనికి వస్తాయి.

No comments:

Post a Comment