Sunday, December 18, 2016

ఆపదల్లో బుద్ధి మందగిస్తుందట


ఆపదల్లో బుద్ధి మందగిస్తుందట



సాహితీమిత్రులారా!

ఈ శ్లోకం చూడండి
ఎంతటి వారికైనా  విపత్తులో
బుద్ధి పనిచేదని చెబుతున్నది.
ఇది హితోపదేశః అనే దానిలోది.

అసంభవం హేమమృగస్య జన్మ
తథాపి రామో లులుభే మృగాయ
ప్రాపి స్సమాపన్నవిపత్తి కాలే
థియోపి పుంసాం మలినా భవన్తి

బంగారులేడి పుట్టటం అసంభవమైన విషయం
అయినా అవతార పురుషుడైన శ్రీరాముడు
సీత ప్రోద్బలంతో మృగాన్ని పట్టుకోవటానికి వెళ్ళాడు.
సాధారణంగా ఆ పత్కాలం సమీపిస్తే మనుషుల
బుద్ధులు మాలిన్యమై పోతాయి - అని భావం.


No comments:

Post a Comment