Wednesday, December 21, 2016

తిరుప్పావై పాశురాలు

తిరుప్పావై పాశురాలు 



సాహితీమిత్రులారా!

గోదాదేవి ధనుర్మాసంలో రోజుకొకటి 
చొప్పున ముప్పదిరోజులు 30 పాశురాలను
స్వామివారికి నివేదించారు. ధనుర్మాసంలో 
ప్రతి ఒక్కరు చదువదగిన వినదగిన పాశురాలు
ఇక్కడ ఉంచాము విని తరించండి.


No comments:

Post a Comment