Sunday, March 11, 2018

జాషువా - "శ్మశానవాటి" - 1


జాషువా - "శ్మశానవాటి" - 1




సాహితీమిత్రులారా!

జాషువా వారి ఖండకావ్యంలోని
"శ్మశానవాటి" పద్యాలు
నాటకరంగంలో పడి దిగంతాలకు చేరినాయనటం
తప్పుకాదేమో. అవి నాటకరంగంలో పడినవా
లేక నాటకరంగమే ఈ పద్యాల్లో పడినయో
గాని వాటిని విన్నవారు ఎవరైనా వాటిలోని
సాహితికి, వాటిలోని వాస్తవిక తత్త్వానికి
సంగీత ప్రియులు వాటిని వారిసొంతం
చేసుకున్నారనవచ్చు.

మొదటి పద్యం -
ఎన్నోయేండ్లు గతించిపోయినవి గానీ యీ శ్మశానస్థలిన్
గన్నుల్ మోడ్చిన మందభాగ్యు డొకఁడైనన్ లేచిరాఁడక్కటా
యెన్నాళ్ళీ చలనంబులేని శయనం బేతల్లు లల్లాడిరో
కన్నీటంబడి క్రాఁగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్

ఇక్కడ ఒక పద్యాన్ని దాన్ని పాడుతాతీయగాలో
పాడిన విధానాన్ని చూడండి-



No comments:

Post a Comment