Monday, June 12, 2017

లేకుంటే మాట్లాడకుండా ఊరుకోవాలి


లేకుంటే మాట్లాడకుండా ఊరుకోవాలి




సాహితీమిత్రులారా!




తంజావూరు పాలకుడైన
రఘునాథనాయకుడు
పాలకుడే కాక మంచి కవి
ఆయన రచించిన రామాయణంలోని ఈ పద్యం
చూడండి కవిత్వంపై ఆయనకుగల అభిప్రాయం
తెలుస్తుంది

పలుకవలె నవరసములు
కులుకం బద్యములు చెవులకున్ హృద్యముగా
వళుకక యటుగాకున్నం
బలుకకయుండుట మేలు బహుమానముగన్

కవి అనేవాడు కవిత్వం చెబితే నవరసాలు
జాలువారుతూ పాఠకుని చెవులకు మనసుకు
విందొనర్చాలి, లేకుంటే మాట్లాడకుండా
ఊరుకోవాలి - అని భావం

నిజమేకదా!

No comments:

Post a Comment