Friday, July 21, 2017

మహాభారత యుద్ధములో పాల్గొన్న రాజ్యాలు


మహాభారత యుద్ధములో పాల్గొన్న రాజ్యాలు




సాహితీమిత్రులారా!

కురుక్షేత్ర యుద్ధములో కౌరవులవైపు 11 అక్షౌహిణీసేనాసమూహము.
పాండవులవైపు 7 అక్షౌహిణీసేనాసమూహం పాల్గొన్నది.
దీనిలో ఏఏ రాజ్యాలు ఎవరికి సహకారమందించారనే విషయం గమనిస్తే
కొందరు కౌరవులకు సహకారమందిస్తే, కొందరు పాండవులకు సహకారమందించారు. మరికొందరు ఇరువురికి సహరారమందిస్తే
కొందరు యుద్ధనికి దూరంగా ఉన్నారు. వారి వివరాలు ఇక్కడ చూద్దాం-

కౌరవులకు సహకారమందించిన రాజ్యాలు - 33
1. అంగ, 2. అవంతి, 3. ఆశ్మంతక, 4. ఆంధ్ర,
5. ఆభార, 6. కర్ణాట, 7. కళింగ, 8. కాశ్మీర
9.  కాంభోజ, 10 కేరళ, 11. గాంధార, 12. టేంకణ,
13. త్రిగర్త, 14. పుళింద, 15. బాహ్లిక, 16. మాళవ,
17. యవన, 18, వంగ, 19. విదర్భ, 20. విదేహ, 
21. సాళ్వ, 22. సింధు, 23. సుహ్మ, 24. సౌవీర,
25. మద్ర, 26. శక, 27. శిబి, 28. తుండ, 
29. శిలీంద్ర, 30. మచ్ఛిల్లిక, 31. అంబష్ఠ, 
32. పారదక, 33. వసాతి దేశాలు

పాండవ పక్షంలో పాల్గొన్న రాజ్యాలు- 8
1. పాంచాల, 2. పాండ్య, 3. కేకయ, 4. కోసల,
5. దశార్ణ, 6. పుండ్రక, 7. మగధ, 8. శూరసేన దేశాలు

రెండు వైపులా తమ సైన్యాన్ని పంపిగాని 
మరోవిధంగాగాని సహకరించినవారు-
1. కరూశ, 2. కిరాత, 3. కేకయ, 4. కోసల,
5. దశార్ణ, 6. పుండ్రక, 7. మగధ, 8. శూరసేన
దేశాలు.

ఇలా వీరు పాలుపంచుకోవడానికిగల కారణాలను 
గురించిన వివరణ మరో పోస్టులో చర్చించుకుందాము.

No comments:

Post a Comment