Sunday, February 23, 2020

అసత్యమే మిగులుతుంది


అసత్యమే మిగులుతుంది




సాహితీమిత్రులారా!

శ్రీశ్రీ 14-01-1955లో వ్రాసి
స్వతంత్ర పత్రికకు పంపాలని
పంపలేకపోయినట్లు వ్రాసుకొన్న
కవిత ఇది.
చలసాని ప్రసాద్ గారి సేకరణ.

ప్రజలకి ధర్మం కావాలి
కవికి రసం కావాలి
రసహీనులైన ప్రజకి అధర్మం బోధించే కవి జతపడితే
అప్పుడు పంచుకోవడానికి
అసత్యమే మిగులుతుంది

No comments:

Post a Comment